Breaking News

RAVISHANKER

సమగ్ర వ్యవసాయంతో సత్ఫలితాలు

సమగ్ర వ్యవసాయంతో సత్ఫలితాలు

–ఎమ్మెల్యే రవిశంకర్ సారథి న్యూస్, రామడుగు : సమగ్ర వ్యవసాయ విధానం ద్వారానే సత్పలితాలు వస్తాయని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. మంగళవారం మండలంలోని షానగర్ లో ‘సమగ్ర వ్యవసాయ విధానం.. వానాకాలం పంటసాగు ప్రణాళిక’ పై రైతులతో సమావేశం ఏర్పాటుచేశారు. ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల మొక్క జొన్న నిల్వలు ఉన్నాయని, ఏ రైతు కూడా మొక్కజొన్న పంట వేయకూడదని సూచించారు. 40 శాతం సన్నరకాలు, 60 శాతం దొడ్డు […]

Read More