Breaking News

ranishankaramma

ధరణి తెచ్చిన కష్టాలు

ధరణి తెచ్చిన కష్టాలు

రాణిశంకరమ్మ ఇనాం భూములపై వివాదం వందేళ్లుగా కాస్తులో టెంకటి గ్రామపేద రైతులు ఓ‌ఆర్‌సీ తీసుకోకపోవడంతో రాణివారసులకు హక్కు హక్కుదారులుగా పరిగణిస్తూ.. పట్టాబుక్కులు జారీ ఇటీవల అమ్ముకోవడంతో వెలుగులోకి భూవివాదం న్యాయం చేయాలని కోరుతున్న పేద రైతులు వంద ఏళ్లుగా దున్నుకొని బతుకుతున్న పేదల ఈనాం భూములపై కొందరి కన్నుపడింది. గుంట, రెండు గుంటల చొప్పున సాగుచేసుకుని జీవనోపాధి పొందుతున్న బక్క జీవుల బతుకుల్లో ధరణి మట్టికొట్టింది. ఈ భూములు తమవే అనుకున్న సాగుదారులు ఓఆర్సీ తీసుకోలేదు. దీంతో […]

Read More