సారథి న్యూస్, హుస్నాబాద్: రంగనాయక్ సాగర్ కెనాల్ భూసేకరణపై ఆర్డీవో జయచంద్రారెడ్డి రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం చందులపూర్ గ్రామంలో నిర్మించిన రంగనాయక్ సాగర్ జలాశయం లెఫ్ట్ మెయిన్ కెనాల్ నుంచి పంటలకు సాగునీరు విడుదల కానుందన్నారు. కెనాల్ ద్వారా కొహెడ మండలంలోని బస్వాపూర్ గ్రామంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లోని రైతుల భూముల గుండా పోతుందన్నారు. కెనాల్ కు రైతులు భూములు ఇవ్వడం ద్వారా ఈ ప్రాంతం పంటపొలాలతో […]