Breaking News

rajiv shukla

ఐపీఎల్​పై కరోనా పడగ

ఐపీఎల్​పై కరోనా పడగ

టోర్నీ నిరవధిక వాయిదా సేఫ్​ ప్లేస్​ లోకి ప్లేయర్స్​ బీసీసీఐకి రూ.2వేల కోట్ల నష్టం న్యూఢిల్లీ: ఇండియన్ ​ప్రీమియర్​ లీగ్ ​(ఐపీఎల్)పై కరోనా పడగ పడింది. ఫలితంగా ఐపీఎల్ ​2021 నిరవధికంగా వాయిదా పడింది. పలువురు ప్లేయర్లకు కొవిడ్​–19 పాజిటివ్​గా నిర్ధారణ కావడంతో బీసీసీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులోని బౌలర్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కరోనా వైరస్ బారినపడ్డారు. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌లోనూ మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. […]

Read More