Breaking News

rajajinagar

‘భగీరథా’.. ఏమిటీ వృథా!

‘భగీరథా’.. ఏమిటీ వృథా!

సారథి, రామడుగు: సురక్షితమైన నీటిని అందించి ప్రజల దాహార్తి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనులు అక్కడక్కడ అభాసుపాలవుతున్నాయి. కరీంనగర్ ​జిల్లా రామడుగు మండలం వెదిర అనుబంధ గ్రామమైన రాజాజీనగర్ లో భగీరథ పైపులు పగిలి కొద్దిరోజులుగా విలువైన తాగునీరంతా ప్రధాన రహదారిపై వృథాగా పారుతోంది. ఈ విషయమై సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులకు చెబితే కాంట్రాక్టర్ పై నెపం నెట్టుతూ పబ్బం గడుపుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. నీరంతా ఇలా పారుతుండటంతో రాజాజీనగర్ […]

Read More