Breaking News

PYDITHALLI AMMAVARITEMPLE

పైడితల్లికి కరోనా ఎఫెక్ట్‌

రెండు నెలల్లో రూ.50లక్షలకు పైగా ఆదాయం నష్టం ఉద్యోగులకు మూడునెలలుగా సగం జీతమే చెల్లింపు భక్తుల కోరికపై ఆన్‌లైన్‌ ద్వారా అమ్మవారికి పూజలు సారథి న్యూస్​, విజయనగరం: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం, కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారు పైడితల్లి అమ్మవారి ఆలయానికి కరోనా ఎఫెక్ట్‌ తగిలింది. మార్చిలో కరోనా వైరస్‌ ప్రభావంతో ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలకు అనుగుణంగా ఆలయాన్ని మూసివేశారు. దీంతో భక్తుల ద్వారా వచ్చే లక్షల ఆదాయానికి గండిపడింది. ఆలయ హుండీల ద్వారా వచ్చే […]

Read More