Breaking News

PRICE SUPPORT

రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు

రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు

సారథి న్యూస్​, హైదరాబాద్: కరోనా విజృంభిస్తున్న సమయంలో.. రైతన్నలు కష్టకాలంలో ఉన్నవేళ కేంద్ర ప్రభుత్వం వారికి తీపికబురు అందించింది. మహమ్మారి విజృంభిస్తుండడంతో అన్ని రంగాలతో పాటు వ్యవసాయరంగం కూడా తీవ్రంగా నష్టపోయింది. ఈ క్రమంలో అన్నదాతలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వానాకాలం పంటల సీజన్​ను దృష్టిలో ఉంచుకుని వివిధ పంటలకు మద్దతు ధరలు పెంచింది.ప్రకటించిన మద్దతు ధరలువరికి కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరతో కలుసుకుని రూ.1,868(పెంచిన ధర రూ.53), వరి(గ్రేడ్ ‘ఏ’ రకం) కొత్త ధర రూ.1,888, […]

Read More