Breaking News

PRANABMUKHARJI

దేశం శిఖ‌ర స‌మాన‌ నాయ‌కుడిని కోల్పోయింది

దేశం శిఖ‌ర స‌మాన‌ నాయ‌కుడిని కోల్పోయింది

క్రమశిక్షణ, క‌ఠోరశ్రమ, అంకిత‌భావంతో అంచెలంచెలుగా ఎదిగారు మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీకి తెలంగాణ అసెంబ్లీ సంతాపం సారథి న్యూస్, హైద‌రాబాద్: భార‌త‌ర‌త్న, దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖ‌ర్జీ మృతి ప‌ట్ల తెలంగాణ అసెంబ్లీ సంతాపం తెలిపింది. సంతాప తీర్మానాన్ని రాష్ర్ట ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్​రావు స‌భ‌లో ప్రవేశపెట్టారు. ‘ప్రణబ్ ​మృతి ప‌ట్ల తెలంగాణ శాస‌న‌స‌భ ఆయ‌న కుటుంబస‌భ్యుల‌కు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తోంది. భార‌త‌దేశం శిఖ‌ర స‌మాన‌మైన నాయ‌కుడిని కోల్పోయింది. 1970 త‌ర్వాత దేశ అభివృద్ధి చరిత్రలో ప్రణబ్​ముఖ‌ర్జీ […]

Read More
ప్రణబ్ ముఖర్జీ మృతికి బైరెడ్డి నివాళి

ప్రణబ్ ముఖర్జీ మృతికి బైరెడ్డి నివాళి

సారథి న్యూస్​, కర్నూలు: దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో రాయలసీమ ప్రాంత ఉనికిని కాపాడారని, ఆయన అకాలమరణానికి చింతిస్తూ కన్నీటితో నివాళులు అర్పిస్తున్నామని బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్​రెడ్డి విచారణ వ్యక్తంచేశారు. ‘రాయల తెలంగాణ వద్దు.. రాయలసీమ ముద్దు’ అన్న నినాదంతో హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద తాము 52 గంటల పాటు నిరాహార దీక్ష చేశామని గుర్తుచేశారు. రాయలసీమ అస్తిత్వాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కొందరు […]

Read More