Breaking News

POLICE COMMISSIONER

ఫిర్యాదులో మూడో వ్యక్తి జోక్యం వద్దు

ఫిర్యాదులో మూడో వ్యక్తి జోక్యం వద్దు

సారథి న్యూస్, హుస్నాబాద్: భూతగాదాల్లో ఫిర్యాదు, ప్రతివాది తప్ప మూడో వ్యక్తిపై జోక్యం చేసుకుంటే ఆ వ్యక్తిపై పీడీయాక్డు కేసు నమోదు చేసి జైలుకు పంపించాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డి.జోయల్ డేవిస్ ఆదేశించారు. సోమవారం హుస్నాబాద్ సబ్ డివిజన్ పోలీస్ ఉన్నతాధికారుతో చేర్యాల సర్కిల్ ఆఫీసులో పెండింగ్ కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. హుస్నాబాద్, అక్కన్నపేట, కొహెడ, మద్దూర్, చేర్యాల, కొమురవెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల్లో కేసుల్లో ఇన్వెస్టిగేషన్ చేసి […]

Read More
పోలీస్​ కమిషనరేట్​ను కంప్లీట్​ చేయండి

పోలీస్​ కమిషనరేట్​ను కంప్లీట్​ చేయండి

సారథి న్యూస్, సిద్దిపేట: సిద్దిపేట నూతన పోలీస్ కమిషనరేట్ పనులను తొందరగా పూర్తిచేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను మంత్రి టి.హరీశ్​రావు ఆదేశించారు. సిద్దిపేట జిల్లా దుద్దెడ గ్రామశివారులో నిర్మిస్తున్న కొత్త పోలీస్ కమిషనరేట్ పనులను ఆదివారం జిల్లా కలెక్టర్​ పి.వెంకట్రామరెడ్డి, పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ తో కలిసి పరిశీలించారు. హైవేకు ఆనుకుని కమిషనరేట్​కు వచ్చేలా దారి అంశంపై పోలీస్ అధికారులతో చర్చించారు. 7.30 ఎకరాల విస్తీర్ణంలో పోలీస్ పరేడ్ గ్రౌండ్, పోలీస్ క్వార్టర్స్, ఏఆర్ హెడ్ క్వార్టర్స్​తదితర […]

Read More