Breaking News

party joining

ఈటల చేసేందేమీ లేదు

ఈటల చేసిందేమీ లేదు

హుజురాబాద్​ లో ఒక డబుల్​ బెడ్​ రూం ఇల్లు కూడా కట్టలేదు.. టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ జమ్మికుంట బహిరంగ సభలో మంత్రి టి.హరీశ్​ రావు టీఆర్ఎస్ లో చేరిన సీపీఐ, టీడీపీ, కాంగ్రెస్ నేతలు సామాజిక సారథి, హుజురాబాద్: రాష్ట్రంలోని మంత్రుల నియోజకవర్గాలకు నాలుగు వేల డబుల్ బెడ్ రూం ఇళ్లను సీఎం కేసీఆర్ మంజూరు చేశారని, ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్నా పూర్తిచేయలేకపోయారని విమర్శించారు. మిగతా చోట్ల ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసి గృహప్రవేశాలు […]

Read More