Breaking News

PA

కరోనా టెస్ట్​

మంత్రి హరీశ్​రావు పీఏకు కరోనా!

సారథిన్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. సామాన్యులు, ఉన్నతాధికారులు, రాజకీయనేతలను సైతం కరోనా వణికిస్తున్నది. తాజాగా జనగామ టీఆర్​ఎస్​ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కరోనా సోకింది. జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ డ్రైవర్‌కు కరోనా పాజిటివ్​ రావడంతో మేయర్​ కుటుంబం హోంక్వారంటైన్​లోకి వెళ్లిపోయింది. తాజాగా మంత్రి హరీశ్​రావు పీఏకు కరోనా సోకడంతో హరీశ్​రావు కుటుంబం హోంక్వారైంటైన్​కు వెళ్లినట్టు సమాచారం. మరోవైపు సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామారెడ్డి కూడా సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లారు. ఇటీవల జెడ్పీటీసీలు కలెక్టర్‌ను […]

Read More