Breaking News

OXIZEN PARK

ఆక్సిజన్​​ ఫ్యాక్టరీలుగా పార్కులు

సారథి న్యూస్​, హైదరాబాద్​: మేడ్చల్ జిల్లా కండ్లకోయ ఆక్సిజన్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్వర్ కుమార్ సందర్శించారు. ప్రభుత్వ అభివృద్ధి చేస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్కులు రానున్న రోజుల్లో ఆక్సిజన్ ఫ్యాక్టరీలుగా పనిచేస్తాయని అన్నారు. సీసీఎఫ్​ఆర్​ శోభతో కలిసి మూడు గంటల పాటు కలియతిరిగి పరిశీలించారు. హైదరాబాద్​ చుట్టుపక్కల పెద్దమొత్తంలో ఫారెస్ట్​ ల్యాండ్స్​ ఉన్నాయని, ఔటర్ రింగ్ రోడ్ కు ఐదు కి.మీ. పరిధిలో 59 అర్బన్ ఫారెస్ట్ […]

Read More