Breaking News

NISSAR

ప్రజాగాయకుడు నిస్సార్​ మృతి

సారథిన్యూస్​, హైదరాబాద్​: నయా గద్దర్​, తెలంగాణకు చెందిన ప్రజాగాయకుడు సుద్దాల నిస్సార్​ కరోనాతో ప్రాణాలు కోల్పోయాడు. కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గాంధీ దవాఖానలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. నిరుపేదల ముస్లిం కుటుంబంలో జన్మించిన నిస్సార్​.. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ఆయన పాటలు తెలంగాణ ఉద్యమానికి ఊపు తీసుకొచ్చాయి. ఆర్టీసీ ఎంప్లాయీస్​ యూనియన్​ నేతగా, ప్రజానాట్యమండలి కళాకారుడిగా నిస్సార్​ వ్యవహరించారు. నిస్సార్​ మృతికి రాష్ట్ర మంత్రి హరీశ్​రావు, ఆర్టీసీ యూనియన్​ నేత రాజిరెడ్డి, సీపీఐ నాయకుడు […]

Read More