Breaking News

newsdelhi

సీతారాం ఏచూరి ఇంట్లో విషాదం

సీపీఎం నేత సీతారాం ఏచూరి ఇంట్లో విషాదం

న్యూఢిల్లీ : సీపీఎం జనరల్ సెక్రటరీ, సీనియర్​ నేత సీతారాం ఏచూరి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి (35) కరోనాతో కన్నుమూశాడు. గురువారం ఉదయం 5.30 గంటలకు ఆయన గురుగ్రావ్ లోని మేదాంత ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. రెండు వారాలుగా ఆశిష్ అక్కడే చికిత్స పొందుతున్నాడు. ఈ విషయాన్ని సీతారాం ఏచూరి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘ఈరోజు ఉదయం నా పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరిని కోల్పోయానని తెలియజేయడం నాకు చాలా […]

Read More