Breaking News

Narendrasingh

రైతులుు చననిపోలేదరు

రైతులు చనిపోలేదు

ప్రభుత్వం వద్ద ఎలాంటి రికార్డుల్లేవ్​ ఢిల్లీ సరిహద్దుల్లో చనిపోయిన వారికి నష్టపరిహారం ఇవ్వలేం కేంద్రమంత్రి తోమర్‌ స్పష్టీకరణ కేంద్ర ప్రభుత్వం ‘లెక్క తప్పంది’ కాంగ్రెస్‌ నేత మల్లిఖార్జున ఖర్గే న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపాటు జరిగిన ఆందోళనల్లో రైతులు మరణించిన దాఖలాలు లేవని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ అన్నారు. మరణించిన 750 మంది రైతులకు ఆర్థిక సాయం అందించడం కుదరదని కేంద్రప్రభుత్వం స్పష్టంచేసింది. ఆందోళనల్లో మరణించిన రైతులకు రూ.25లక్షల చొప్పున ఆర్థిక సాయం […]

Read More