Breaking News

NAMINATED

కర్నూలు మార్కెట్​ చైర్మన్​గా రోకియాబీ

కర్నూలు మార్కెట్​ చైర్మన్​గా రోకియాబీ

వైస్‌ చైర్మన్‌గా కేశవరెడ్డి గారి రాఘవేంద్రరెడ్డి ఉత్తర్వులు జారీచేసిన ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం సారథి న్యూస్​, కర్నూలు: కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా కోటిముల్లా రోకియా బీని నియమించినట్లు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. కమిటీ గౌరవాధ్యక్షుడిగా కర్నూలు నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్‌ను నియమిస్తూ కమిటీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, సభ్యుల పేర్లను ఖరారుచేసింది. కమిటీ అధ్యక్షుడిగా కోటిముల్లా రోకియాబీ, ఉపాధ్యక్షుడిగా కేశవ రెడ్డి గారి రాఘవేంద్ర రెడ్డి, సభ్యులుగా సాంబశివారెడ్డి, మధుసూదన్‌ రెడ్డి, […]

Read More