Breaking News

MUMBAI

మహారాష్ట్రలో వారికే కరోనా

ముంబై: మన దేశంలోనే అత్యధిక కేసుల నమోదైన మహారాష్ట్రలో కరోనా బారినపడిన వారు ఎక్కువగా 31 – 40 ఏళ్ల మధ్య వయసు వారేనని ప్రభుత్వం రిలీజ్‌ చేసిన డేటా ద్వారా తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 1,01,141 కేసులు నమోదు కాగా.. వారిలో 97,407 మందిపై స్టడీ చేసింది. వారిలో 19,523 (20.04%) మంది 31 – 40 ఏళ్ల మధ్య వయసు వారే అని, వాళ్లంతా శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారే అని చెప్పింది. […]

Read More

74 రోజులు ఒంటరి జీవితం గడిపా..

ముంబై: దేశంలో కరోనా కల్లోలం మొదలవుతున్న రోజుల్లో.. ఘనాకు చెందిన ఓ ఫుట్​ బాలర్​ స్వదేశానికి వెళ్లడానికి చాలా పెద్ద సాహసమే చేశాడు. రైల్లో త్రిస్సూర్ నుంచి ముంబైకి వెళ్లి విమానాశ్రయానికి చేరుకున్నాడు. కానీ అంతర్జాతీయ విమానాలు బంద్ అని తేలడంతో ముంబై విమానాశ్రయం టెర్మినల్ పక్కన 74 రోజుల పాటు ఒంటరి జీవితం గడిపాడు. చేతిలో ఉన్న రూ.వెయ్యితో కాలం వెళ్లదీశాడు. ఆ మధ్య కాలాన్ని ఎలా నెట్టుకొచ్చాడు?పెట్టింది తిని..ప్రతి ఏడాది కేరళలో జరిగే సెవెన్ […]

Read More
భయపెడుతున్న దుర్వాసన

భయపెడుతున్న దుర్వాసన

ముంబై: కరోనా కేసులతో సతమతమవుతూ.. నిసర్గ తుపానుతో అతలాకుతలమైన ముంబై ప్రజలకు ఇప్పుడు మరో కొత్త ఇబ్బంది వచ్చి పడింది. శనివారం రాత్రి నుంచి చాలా చోట్ల దుర్వాసన వస్తుండటంతో జనమంతా భయం గుప్పిట్లో బతుకుతున్నారు. బృహన్‌ ముంబై కార్పొరేషన్‌ పరిధిలోని చింబూర్‌‌, ఘట్‌కోపర్‌‌, కంజూర్‌‌మార్గ్‌, విక్రోలీ, పొవై, అంధేరీ, మన్‌కుర్ద్‌ ప్రాంతాల్లో శనివారం రాత్రి నుంచి వాసన వస్తోందని ప్రజలు చెప్పారు. దీంతో రంగంలోకి దిగిన ఫైర్‌‌ సిబ్బంది వాసన ఎక్కడ నుంచి వస్తుందనే విషయంపై […]

Read More

తీవ్ర తుఫాన్​గా ‘నిసర్గ’

ముంబై వద్ద దాటిన తీరం గంటకు 110 కి.మీ.ల వేగంతో గాలులు ప్రజలంతా ఇంట్లోనే ఉండండి: ప్రభుత్వం లక్షలాది మందిని పునరావాసాలకు తరలింపు ముంబై: నిసర్గ తుఫాన్​ బుధవారం ఉదయం తీవ్రరూపం దాల్చింది. ఇది తీవ్ర తుఫాన్​గా మారిందని వాతావరణ అధికారులు చెప్పారు. తూర్పు మధ్య అరేబియా సముద్రం మీదుగా ఇది కొనసాగుతోందని, బుధవారం మధ్యాహ్నం హరిహరేశ్వర్‌‌, దామన్‌ మధ్య అలీబాగ్‌కు సమీపంలో తీరం దాటింది. దీంతో మహారాష్ట్రలో భారీవర్షాలు కురిశాయి. తీరం దాటే సమయంలో గంటకు […]

Read More

బిగ్‌ బీ పెద్ద మనసు

యూపీ వెళ్లేందుకు 10 బస్సుల ఏర్పాటు ముంబై: బాలీవుడ్‌ స్టార్‌‌ బిగ్‌ బీ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. యూపీకి చెందిన వలస కార్మికులు తమ సొంతూళ్లకు వెళ్లేందుకు 10 బస్సులను ఏర్పాటుచేశారు. ముంబైలోని హజీ అలీ దర్గా నుంచి శుక్రవారం ఉదయం 10 బస్సులు బయలుదేరి వెళ్లాయి. ఏబీసీఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌‌ రాజేశ్‌ యాదవ్‌, మాహిం దర్గా ట్రస్ట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌‌ సుహేల్‌ ఖండ్వానీ పచ్చజెండా ఊపి బస్సులు ప్రారంభించారు. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌, గోరఖ్‌పూర్‌‌, […]

Read More
వరవరరావు హెల్త్​ కండీషన్​ సీరియస్​

వరవరరావు హెల్త్​ కండీషన్​ సీరియస్​

హైదరాబాద్: విప్లవ కవి వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆయన హెల్త్​ కండీషన్​ ఉన్నట్టుండి క్షీణించడంతో అప్రమత్తమైన జైలు సిబ్బంది హుటాహుటిన నవీ ముంబైలోని జేజే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన మహారాష్ట్రలోని తాళోజీ జైలులో ఉన్నారు. పూణె నగరంలోని విశ్రంబాగ్ పోలీస్ స్టేషన్ వర్గాలు ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీసులకు తెలియజేశారు. దీంతో వరవరరావు కుటుంబసభ్యులు ముంబై వెళ్లేందుకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ అనుమతి ఇచ్చారు. వరవరరావు, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్​ సాయిబాబాను వెంటనే విడుదల […]

Read More