Breaking News

MUCIPALITY

మురుగునీటి శుద్ధికేంద్రాలతో ప్రయోజనం

మురుగునీటి శుద్ధికేంద్రాలతో ప్రయోజనం

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగరంలో మురుగునీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటు ద్వారా డ్రైనేజీ నీరు చాలావరకు నదుల్లో చేరి కలుషితం కాకుండా చూసుకోవడంతో పాటు బయోలాజికల్ విధానాల ద్వారా శుద్ధిచేయొచ్చని కమిషనర్​డీకే బాలాజీ సూచించారు. మంగళవారం స్థానిక విఠల్ నగర్ నుంచి కల్లూర్ లోని చెంచు నగర్ కు వెళ్లే దారిలో హంద్రీనది కాజ్ వే వంతెన వద్ద నిర్మిస్తున్న రెండు ఎంఎల్డీల సామర్థ్యం కలిగిన మురుగునీటి శుద్ధి కేంద్రం పనులను ఆయన పరిశీలించారు. ప్లాంట్ […]

Read More