Breaking News

mptcs

బరిలో ఉంటాం.. మా ఓట్లు మేమే వేసుకుంటాం

బరిలో ఉంటాం.. మా ఓట్లు మేమే వేసుకుంటాం

సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసారి కచ్చితంగా ఎంపీటీసీల సంఘం తరఫున ఎమ్మెల్సీ పోటీలో ఉంటామని సంఘం నాయకులు సుహాసినిరెడ్డి, ఆంజనేయులు ప్రకటించారు. సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలను ఓట్లకు మాత్రమే వాడుకుంటున్నారని ఆక్షేపించారు. మండలిలో గెలిచిన ఎమ్మెల్సీలు ఎంపీటీసీల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇక ప్రజాప్రతినిధులు బెదిరించినా […]

Read More