Breaking News

MP REVANTH

సీఎం ఫామ్ హౌస్​లో ఉంటే కరోనా తగ్గుతుందా?

సీఎం ఫామ్ హౌస్​లో ఉంటే కరోనా తగ్గుతుందా?

సారథి న్యూస్, హైద‌రాబాద్: కరోనాతో చాద‌ర్‌ఘాట్‌లోని తుంబే హాస్పిటల్‌లో చేరిన ఫీవర్ ఆస్పత్రి డీఎంవో సుల్తానాకు కేవ‌లం 24గంటలకు రూ.1.15లక్షల బిల్లు వేయ‌డంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక వైద్యురాలికే ఇలాంటి ప‌రిస్థితి ఎదురైతే ఇక ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లే సాధారణ జ‌నం పరిస్థితి ఏమిటని పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై ఎంపీ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలి సెల్ఫీ వీడియోను రేవంత్‌రెడ్డి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఒక్క రోజుకు ఆస్పత్రి […]

Read More