Breaking News

MLA SATHISH

మంత్రి బ్యాటింగ్.. ఎమ్మెల్యే బౌలింగ్

మంత్రి బ్యాటింగ్.. ఎమ్మెల్యే బౌలింగ్

సారథి న్యూస్, హుస్నాబాద్: యువతకు క్రీడలు చాలా అవసరమని, గ్రామీణ ఆటలు బాగా ఆడించాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్ రావు పిలుపునిచ్చారు. మండల కేంద్రమైన కోహెడలో సీఎం కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్​వీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ నియోజకవర్గస్థాయి క్రికెట్ టోర్నమెంట్ క్రీడలను మంత్రి హరీశ్ రావు బుధవారం వీక్షించారు. ఈ మేరకు హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్​ బౌలింగ్ చేయగా, మంత్రి బ్యాటింగ్ చేస్తూ.. వినూత్నరీతిలో షాట్లు కొట్టి అక్కడి వారందరినీ అలరించారు. ఈ […]

Read More

5వేల ఎకరాలకొక రైతువేదిక

సారథి న్యూస్, హుస్నాబాద్: 5వేల ఎకరాలకు ఒక్క రైతు వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. శనివారం కోహెడ మండలం శనిగరం గ్రామంలో రూ.22లక్షల వ్యయంతో నిర్మించనున్న రైతు వేదిక భవనానికి భూమిపూజ చేశారు. రైతులను రాజులు చేయడమే సీఎం కేసీఆర్​ లక్ష్యమన్నారు. అనంతరం ఉపాధిహామీ పథకంలో భాగంగా శనిగరం ప్రాజెక్టు కింద ఉన్న బెజ్జంకి కాల్వ మరమ్మతు పనులను ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు […]

Read More

భూ నిర్వాసితులు అధైర్యపడొద్దు

సారథి న్యూస్, హుస్నాబాద్​: గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులు అధైర్యపడొద్దని భారీ నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ కోరారు. శుక్రవారం గౌరవెల్లి ప్రాజెక్టును సందర్శించి అనంతరం ఎమ్మెల్యే సతీశ్ కుమార్, ఆఫీసర్స్ తో ఏర్పాటుచేసిన రివ్యూ మీటింగ్ లో మాట్లాడారు. భూ నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం ఉందన్నారు. ప్రాజెక్టు కింద 250 ఎకరాల భూసేకరణ మిగిలి ఉందని దానిపై కలెక్టర్లతో సమావేశం నిర్వహించి నిర్వాసితులకు త్వరలోనే డబ్బులు తమ బ్యాంక్ అకౌంట్ […]

Read More

రైతు సంక్షేమానికి పెద్దపీట

సారథి న్యూస్, హుస్నాబాద్: సంక్షేమంలో రాష్ట్ర రైతాంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్​ కుమార్ అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా కోహెడ వ్యవసాయ మార్కెట్ పాలకమండలి ప్రమాణ స్వీకారానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. ప్రాజెక్టులు నిర్మించి బీడు భూముల్లో పచ్చని పంటలు పండేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషిచేస్తున్నారని కొనియాడారు. రైతుబంధు పథకాన్ని అమలుచేసిన ఘనత టీఆర్ఎస్ కే దక్కిందన్నారు. నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఆవుల రాధతో పాటు […]

Read More

నెలరోజుల్లో నీళ్లు తెస్తా

హుస్నాబాద్​ ఎమ్మెల్యే సతీశ్​కుమార్​ సారథి న్యూస్​, హుస్నాబాద్: గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులపై కోర్టుల్లో వేసిన కేసులను కొట్టివేస్తే నెలరోజుల్లో నీళ్లు తెప్పిస్తానని ప్రతిపక్షాలకు ఎమ్మెల్యే సతీష్ కుమార్ సవాల్ విసిరారు. ఆదివారం పట్టణంలోని తిరుమల గార్డెన్ లో వ్యవసాయ విధానంపై రైతులకు ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. రైతాంగం సుభిక్షంగా ఉండాలంటే ప్రభుత్వం నిర్దేశించిన పంటలను మాత్రమే పండించాలన్నారు. ప్రతిపక్షాలు ప్రాజెక్టులపై లేనిపోని రాద్ధాంతం చేస్తూ ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకోవడం సరికాదన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ […]

Read More