Breaking News

MIGRATELABOUR

వలస కూలీలకు చాలా చేయాలి

నీతిఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ న్యూఢిల్లీ: లాక్‌ డౌన్‌ కష్టకాలంలో వలస కూలీల కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు బాగా ఇంకా బాగా చర్యలు తీసుకోవాల్సి ఉందని నీతిఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ అన్నారు. శుక్రవారం ఒక మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. లాక్‌ డౌన్‌ విధించడం వల్ల కరోనా కేసులు కూడా తగ్గించగలిగామని, వలస కార్మికు సంక్షోభం సరిగా హ్యాండిల్‌ చేయలేకపోయారని ఆయన అభిప్రాయపడ్డారు. ‘వలస కార్మికుల సమస్య ఒక సవాలు. కార్మికుల గురించి […]

Read More