Breaking News

METRORAIL

బస్సులు, ఆటోలు నడుస్తయ్​

బస్సులు, ఆటోలు నడుస్తయ్​

క్లబ్​లు, పబ్​లు, జిమ్ లు బంద్​ కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోవాలి హైదరాబాద్​ మెట్రోరైల్​ బంద్ సెలూన్లు తెరుచుకోవచ్చు ఈ-కామర్స్‌ ను అనుమతిస్తున్నం ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్​ నిర్ణయం సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో మే 31 వరకు లాక్‌ డౌన్‌ కొనసాగిస్తామని సీఎం కేసీఆర్​ స్పష్టంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు, ఆటోలు నడుస్తాయని వెల్లడించారు. కంటైన్​మెంట్​ ఏరియాలు తప్ప మిగిలిన అన్ని ప్రాంతాలను గ్రీన్‌ జోన్లుగా ప్రకటించారు. కేంద్రం ప్రకటించిన లాక్‌ డౌన్ నేపథ్యంలో […]

Read More