Breaking News

Matamanti

మాజీ ప్రధానితో.. ప్రధాని మోడీ మాటామంతి

మాజీ ప్రధానితో.. ప్రధాని మోడీ మాటామంతి

పార్లమెంట్‌లో అనూహ్యంగా గౌడను ఆహ్వానించిన మోడీ న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎప్పుడూ హుందాగా ఉంటారు. ఖాళీ సమయంలో.. లేకపోతే వీలైనప్పుడు పలువురు కీలక నేతలను, మేథావులను, ప్రత్యేకమైన వ్యక్తులను కలిసి సంభాషిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో ప్రధాని మోడీ తన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంల్లో ఫొటోలను షేర్‌ చేసి తన అనుభవాలను పంచుకుంటుంటారు. ప్రస్తుతం పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో బిజీగా ఉన్న ప్రధాని మోడీ తాజాగా మాజీ ప్రధానమంత్రి దేవేగౌడతో భేటీ అయ్యారు. పార్లమెంట్​సమావేశాలకు హాజరైన హెచ్‌డీ దేవేగౌడను […]

Read More