Breaking News

MAHESHJOSHI

నా ప్రభుత్వం కూల్చాలని చూస్తున్నారు

నా ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నారు

జైపూర్‌‌: తన ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చేయాలని చూస్తోందని, పొలిటికల్‌ గేమ్స్‌ ఆడుతోందని రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ ఆరోపించారు. ఒక్కో ఎమ్మెల్యేకి రూ.15 కోట్లు ఆఫర్‌‌ చేసి కొనేయాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు చీఫ్‌ విప్‌ మహేశ్‌ జోషీ ఎస్‌వోజీ, ఏసీబీ ఆఫ్‌ రాజస్థాన్‌ పోలీస్‌కు కంప్లయింట్​ చేశారు. ‘దర్యాప్తు కారణంగా బీజేపీ భయానికి గురైంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, కర్ణాటకలో చేసినట్లుగా వారు ఎమ్మెల్యేలను కొనే వ్యాపారం చేయాలనుకున్నారు. దర్యాప్తులో ఈ నిజాలు […]

Read More