కియారా అద్వానీ టాలీవుడ్లో రెండే సినిమాలు చేసినప్పటికీ.. తెలుగు ప్రేక్షకులను ఎంతో మెప్పించింది. దీంతో ఇప్పుడు టాలీవుడ్ అగ్ర నిర్మాతలంతా కియారా జపం చేస్తున్నారట. సూపర్ స్టార్ మహేశ్బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రంలో చాలా క్యూట్గా కనిపించి ఆకర్షించిన ఈ అమ్మడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’లోనూ అదే తరహా పాత్రలో చేసింది. అయితే ‘వినయ విధేయ రామ’ చిత్రంలో ఆమె పాత్రకు అంత ప్రాధాన్యం దక్కలేదు. ప్రస్తుతం ఈ […]