Breaking News

karimanagar

అభివృద్ధి పనులకు శ్రీకారం

అభివృద్ధి పనులకు శ్రీకారం

సారథి, రామడుగు: కరీంనగర్ ​జిల్లా రామడుగు మండలం గోపాల్ రావుపేట్ మార్కెట్ కమిటీ పాలకవర్గ సర్వసభ్యసమావేశం చైర్మన్ గంట్ల వెంకట్ రెడ్డి అధ్యక్షతన బుధవారం మార్కెట్ కమిటీ సమావేశ మందిరంలో జరిగింది. పాలకవర్గ సభ్యులు పలు అభివృద్ధి పనులపై తీర్మానం చేశారు. వీటిలో రైతు విశ్రాంతి భవన నిర్మాణం, ప్రహరీపై పెయింటింగ్, పాత షెడ్ రిపేర్ చేయడం వంటి పలు అంశాలు చర్చించి వాటిని యుద్ధప్రాతిపాదికన పూర్తిచేయాలని తీర్మానించారు. అనంతరం హరితహారంలో భాగంగా మార్కెట్ యార్డ్ ఆవరణలో […]

Read More
యువకుడిని బలితీసుకున్న కరోనా

యువకుడిని బలితీసుకున్న కరోనా

సారథి, రామడుగు: కరోనా సెకండ్ వేవ్ యువకులను ఎక్కువగా బలి తీసుకుంటోంది. తాజాగా కరీంనగర్​జిల్లా రామడుగు మండల కేంద్రానికి చెందిన నీలం రాజు (34) అనే యువకుడు కరోనాతో మృతిచెందాడు. కొద్దిరోజులుగా కరోనాతో పోరాడుతూ మంగళవారం తుదిశ్వాస విడిచాడు. మృతుడికి అమ్మ నాన్న, తమ్ముడు, చెల్లి ఉన్నారు. తాను పెళ్లి చేసుకోకుండా కుటుంబభారాన్ని మోస్తున్నాడు. తమ కొడుకు లేడన్న నిజాన్ని తెలుసుకుని రాజు తల్లిదండ్రులు గుండెలు అవిసెలా రోదిస్తుండగా చూసిన ప్రతిఒక్కరూ కంటతడి పెట్టారు. నీలం రాజు […]

Read More
మోడల్ స్కూలులో దరఖాస్తుల ఆహ్వానం

మోడల్ స్కూలులో దరఖాస్తుల ఆహ్వానం

సారథి, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు తెలంగాణ మోడల్ స్కూలులో 2020-21 సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాలకు ఆన్ లైన్ అప్లికేషన్స్ స్వీకరిస్తున్నామని ప్రిన్సిపల్ వనజ తెలిపారు. ఈ నెల 8 వరకు చివరి తేదీ అయినందున అర్హులైన విద్యార్థులు అప్లికేషన్ చేసుకుని సర్టిఫికెట్స్ ను స్కూలులో సమర్పించాలని కోరారు. మరిన్ని వివరాలకు www.telangana ms.cgg.gov.in సంప్రదించాలని తెలిపారు.

Read More