Breaking News

JORDON

జోర్డాన్ రూ.755 కోట్ల విరాళం

చార్లెట్: అమెరికా బాస్కెట్​బాల్​ దిగ్గజం మైకేల్ జోర్డాన్.. జాతి వివక్షపై పోరాడుతున్న వారికి అండగా నిలిచాడు. ఇందుకోసం కృషిచేస్తున్న సంస్థలకు తన వంతుసాయంగా రూ.755 కోట్లు విరాళంగా ప్రకటించాడు. నైకీ సంస్థ రూపొందించిన జోర్డాన్ బ్రాండ్ తరఫున రూ.302 కోట్లు ఇవ్వనున్నాడు. ‘వివక్ష లేకుండా జాతి సమానత్వం, సామాజిక న్యాయం, విద్యా లక్ష్యాలను చేరుకోవడానికి నా వంతు సాయం అందిస్తున్నా. పదేళ్ల నుంచి ఇది కొనసాగుతూనే ఉంది. మున్ముందు కూడా కొనసాగుతుంది. నల్లజాతీయులకు వాళ్ల కూడా ప్రాణాలు […]

Read More