Breaking News

JAIRAJ

ప్రధాని మోడీకి అంకితం

న్యూఢిల్లీ: ప్రముఖ వాయోలినిస్ట్‌ ఎల్‌. సుబ్రమణియన్‌ ‘వసుదైవ కుటుంబం’ అనే సింఫనీని ప్రధాని నరేంద్ర మోడీకి అంకితమిచ్చారు. ప్రముఖ పండితులు జైరాజ్‌, బిర్జూ మహరాజ్‌, ఏసుదాసు తదితరులతో కలిసి దాన్ని రూపొందించారు. ‘లండన్‌ సింఫనీ ఆర్కెస్ట్రా, లెజండరీ ఆర్టిస్టులు జాస్‌రాజ్‌, బిర్జూ మహరాజ్‌, బేగం పర్వీన్‌ సుల్తాన్‌, ఏసుదాసు, ఎస్పీబీ, కవితలతో కలిసి భారత సింఫనీ వసుదైవ కుటుంబం అనే సింఫనీని రిలీజ్‌ చేశాను. దాన్ని దేశానికి, మన ప్రధాని అంకితం ఇస్తున్నాను’ అని సుబ్రమణియన్‌ ట్వీట్‌ […]

Read More