న్యూఢిల్లీ: చైనా చేసిన దాడి నేపథ్యంలో ఆ దేశ స్పాన్సర్లతో తెగదెంపులు చేసుకుంటామని భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) ప్రకటించినా.. బీసీసీఐ మాత్రం వెనుకడగు వేసింది. ఇప్పటికైతే ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ వివోతో తెగదెంపులు చేసుకునే అవకాశాలు ఇప్పటికైతే లేవని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ వెల్లడించాడు. తదుపరి ఒప్పందం కోసం స్పాన్సర్ షిప్ విధానంపై సమీక్షిస్తామని తెలిపింది. ప్రస్తుతం ఆర్థికాభివృద్ధికి సాయంగా నిలుస్తున్న వివోతో సంబంధాన్ని ముగించలేమన్నారు. ఏడాదికి రూ. 440 కోట్లు చెల్లించే విధంగా […]
న్యూఢిల్లీ: కాలేయ కేన్సర్తో పోరాడుతున్న భారత స్టార్ బాక్సర్ డింకో సింగ్కు కరోనా వైరస్ సోకింది. ఢిల్లీలో కీమోథెరపీ చేయించుకుని మణిపూర్ తిరిగి వచ్చిన తర్వాత అతనికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో పాజిటివ్గా తేలడంతో చికిత్స అందిస్తున్నారు. ఈ వైరస్ బారినపడిన తొలి భారత క్రీడాకారుడు అతనే. ఆర్థిక ఇబ్బందుల్లో డింకోకు.. కీమో చేయించుకునేందుకు విజేందర్, ఇతర బాక్సర్లు సాయం అందించారు. దీంతో ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్లో ఢిల్లీకి వెళ్లి కీమో చేయించుకున్నారు. కొన్ని రోజుల […]