Breaking News

HEALTHBULLETIN COVID19 CASES

ఏపీలో 8,368 కరోనా కేసులు

ఏపీలో 8,368 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం(24 గంటల్లో) 8,368 కరోనా కేసుల నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 5,06,493కు చేరింది. తాజాగా, 70 మంది కరోనా బారినపడి మృతిచెందారు. మొత్తంగా కరోనా మృతుల సంఖ్య 4,487కు చేరింది. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్​బులెటిన్​ను విడుదల చేసింది. 24 గంటల్లో 10,055 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటివరకు మొత్తంగా 4,04,074 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఒకేరోజు 58,187 శాంపిళ్ల టెస్ట్ చేయగా.. […]

Read More