Breaking News

HAFIZKHAN

అందుబాటు ధరలకే అమ్మండి

అందుబాటు ధరలకే అమ్మండి

సారథి న్యూస్, కర్నూలు: నగరంలోని స్థానిక కూరగాయల మార్కెట్ యార్డు ఆవరణను కర్నూలు ఎమ్మెల్యే హఫిజ్ ఖాన్ సందర్శించారు. విక్రయదారుల బాధలుసాదకాలు తెలుసుకున్నారు. ప్రస్తుత సమయంలో ఎక్కువ ధరలకు అమ్మకుండా సామాన్యులకు అందుబాటులో రేట్లు ఉండేలా అమ్మాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట పలువురు వైఎస్సార్​సీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Read More
బైబై.. గణేశా!

బైబై.. గణేశా!

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగరంలో 9రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలు అందుకున్న వినాయకుడు గంగమ్మ ఒడికి చేరాడు. ఆదివారం నిమజ్జనోత్సవం అత్యంత వైభవంగా సాగింది. ఆయా మండపాల వద్ద కొలువుదీరిన బొజ్జ గణపయ్య నిమజ్జనానికి తరలివెళ్లాడు. ఈ సారి కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో వేడుకలను కొంత నిరాడంబరంగానే జరుపుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే హఫీజ్​ఖాన్, ఎస్పీ డాక్టర్​ఫక్కీరప్ప, మాజీ ఎమ్మెల్యే ఎస్​వీ మోహన్​రెడ్డి.. తదితర ప్రముఖులు ఉత్సవాల్లో పాల్గొన్నారు.మత సామరస్యానికి ప్రతీకఅంతకుముందు నగరంలోని రాంభట్ల ఆలయం […]

Read More
వినాయకుడి ఉత్సవాల్లో ఎమ్మెల్యే

వినాయకుడి ఉత్సవాల్లో ఎమ్మెల్యే

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగరంలోని స్థానిక కొత్తపేటలో ఏర్పాటుచేసిన వినాయక చవితి వేడుకల్లో ఆదివారం స్థానిక ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ పాల్గొన్నారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో వినాయక చవితి ఉత్సవాలను ఇళ్లలోనే జరుపుకోవాలని కోరారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడుచుకున్న ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఏడాది పండగ కొంత బాధ కలిగిస్తున్నా రేపటి భవిష్యత్​ కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోకతప్పదన్నారు. ఆయన వెంట పలువురు వైఎస్సార్​సీపీ నాయకులు, నిర్వాహకులు ఉన్నారు.

Read More
ఎమ్మెల్యే.. గొప్ప సాహసం

ఎమ్మెల్యే.. గొప్ప సాహసం

కరోనా మృతుడికి అంత్యక్రియలు పాల్గొన్న కర్నూలు ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్‌ బాధిత కుటుంబంలో ధైర్యం నింపేందుకే.. సారథి న్యూస్, కర్నూలు: కరోనా వైరస్‌తో ప్రపంచమే యుద్ధం చేస్తోంది. వ్యాధి వచ్చిందంటే చాలు ఇరుగు పొరుగు వారే కాదు.. కుటుంబసభ్యులే దగ్గరకు పరిస్థితి వచ్చింది. కానీ బాధిత కుటుంబంలో ధైర్యం నింపేందుకు ఓ ఎమ్మెల్యే గొప్ప సాహసమే చేశారు. పీపీఈ కిట్లు కట్టుకుని మృతుడి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆయన ఎవరో కాదు.. కర్నూలు ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్‌. నగరంలో […]

Read More
పుష్కరాలకు నగరాన్ని తీర్చిదిద్దండి

పుష్కరాలకు నగరాన్ని తీర్చిదిద్దండి

సారథి న్యూస్, కర్నూలు: తుంగభద్ర నది పుష్కరాలకు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ అధికారులకు సూచించారు. గురువారం స్థానిక గెస్ట్​హౌస్​లో పవిత్ర తుంగభద్ర నది పుష్కరాలపై నగరపాలక సంస్థ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవంబర్​20వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు పవిత్రమైన తుంగభద్ర నది పుష్కరాలు జరుగుతున్నాయని, అప్పటిలోగా నగరంలోని అన్ని ప్రాంతాలను పరిశుభ్రంగా చేయాలని అధికారులకు సూచించారు. శానిటేషన్, రోడ్లు, […]

Read More