Breaking News

GREADING

టెన్త్​ స్టూడెంట్స్​కు గ్రేడింగ్​ గుబులు

సారథి న్యూస్​, భద్రాద్రి కొత్తగూడెం: కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జూన్‌ 8 నుంచి జరగాల్సిన టెన్త్​ ఎగ్జామ్స్ ను రద్దుచేసిన విషయం తెలిసిందే. స్టూడెంట్స్​ సాధించిన ఇంటర్నల్​ మార్కుల ఆధారంగా గ్రేడింగ్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ వివరాలు బోర్డుకు చేరకపోవడంతో టెన్త్​ స్టూడెంట్స్​కు గ్రేడింగ్​ గుబులు పట్టుకుంది. వివరాలను బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌కు ఆన్‌లైన్‌లో పంపించుకుండా స్కూలు యాజమాన్యం నిర్లక్ష్యం వహించడంతో టెన్త్​ స్టూడెంట్స్​లో ఆందోళన నెలకొంది. కిన్నెరసాని క్రీడా ఆశ్రమ బాలుర […]

Read More