Breaking News

GAYATHRIDEVI

గాయత్రీదేవిగా అమ్మవారు

గాయత్రీదేవిగా అమ్మవారు

సారథి న్యూస్, బిజినేపల్లి: శరన్నవరాత్రుల్లో భాగంగా ఆదివారం రెండవ రోజు అమ్మవారు గాయత్రీదేవిగా ప్రత్యేక పూజలు అందుకున్నారు. రెండవ రోజు ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, సుమలత దంపతులు, వారి కుటుంబసభ్యులు పాల్గొని ప్రత్యేకపూజలు నిర్వహించారు. పాడిపంటలతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు వారు తెలిపారు.

Read More