Breaking News

GANESH NIMAJJANAM

శాంతియుతంగా గణేశ్​నిమజ్జనోత్సవం

శాంతియుతంగా గణేశ్​ నిమజ్జనోత్సవం

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగరంలో ఆదివారం జరిగిన గణేశ్​ నిమజ్జన వేడుకల్లో కర్నూలు ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప పాల్గొన్నారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసు బందోబస్తును పర్యవేక్షించారు. నిమజ్జనం ప్రశాంతంగా, శాంతియుత వాతవరణంలో జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ వివరించారు. కోవిడ్19 నిబంధనల మేరకు నిమజ్జనోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ బాలాజీ, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్ వీ మోహన్ […]

Read More
గణేశ్​ నిమజ్జనోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు

గణేశ్​ నిమజ్జనోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు

సారథి న్యూస్​, కర్నూలు: కర్నూలు నగరంలో ఈనెల 30న జరిగే వినాయక నిమజ్జనోత్సవానికి అన్ని ఏర్పాట్లను సమన్వయంతో పకడ్బందీగా చేపట్టాలని మున్సిపల్​ కార్పొరేషన్​ కమిషనర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన ఇంజినీరింగ్, ప్రజారోగ్య విభాగం, పోలీస్, ఫిషరీస్, విద్యుత్ అధికారులు, నగర గణేష్ మహోత్సవ కేంద్ర సమితి నాయకులతో కలిసి వినాయక్ ఘాట్ ను పరిశీలించారు. నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఘాట్ వద్ద ఉన్న మెట్లకు మరమ్మతు పనులు చేయాలని సూచించారు. కమిషనర్ […]

Read More