Breaking News

ETALA REJENDAR

కరోనా పేషెంట్లలో ధైర్యం నింపాలి

కరోనా పేషెంట్లలో ధైర్యం నింపాలి

సారథి న్యూస్​, హైదరాబాద్​: హోం ఐసోలేషన్ లో ఉన్న కరోనా పేషెంట్ల ఆరోగ్య పరిస్థితిని రెగ్యులర్ గా మానిటరింగ్​ చేయాలని, డాక్టర్లతో కౌన్సెలింగ్ ఇప్పించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ​ఆదేశించారు. సీఎం కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు మంత్రి ఈటల రాజేందర్​, సీఎస్​ సోమేశ్​ కుమార్, జిల్లాల్లో కోవిడ్ మేనేజ్ మెంట్ పై జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులతో గురువారం బీఆర్ఆర్ భవన్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్థానిక జిల్లా […]

Read More