Breaking News

ENFORCEMENT

తెలంగాణ నుంచి ఏపీకి మద్యం

తెలంగాణ నుంచి ఏపీకి మద్యం

పంచలింగాల వద్ద విస్తృతంగా సోదాలు 1,600 సీసాలు స్వాధీనం మూడు వెహికిల్స్​ సీజ్, ముగ్గురిపై కేసు నమోదు సారథి న్యూస్, కర్నూలు: తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్​కు అక్రమంగా మద్యం తరలిస్తున్న అక్రమార్కులపై స్పెషల్​ ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు కన్నేసి ఉంచారు. రాత్రి, పగలు దారికాచి మరీ పట్టుకుంటున్నారు. ఆదివారం రాత్రి నిర్వహించిన సోదాల్లో పెద్దమొత్తంలో మద్యం పట్టుబడింది. పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద సీఐ లక్ష్మిదుర్గయ్య తనిఖీలు నిర్వహించగా, కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఎస్.మదన్ మోహన్ రెడ్డి […]

Read More

ఆరుగురు ఈడీ ఆఫీసర్లకు కరోనా

న్యూఢిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌లోని ఆరుగురు అధికారులకు కరోనా(కోవిడ్​–19) పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఢిల్లీలోని ఈడీ ఆఫీస్‌ను అధికారులు రెండురోజుల పాటు సీజ్‌ చేశారు. ఆఫీస్‌ మొత్తం శానిటైజేషన్​ చేస్తున్నట్లు చెప్పారు. ఆ ఆరుగురితో సన్నిహితంగా ఉన్న మరో పదిమందిని క్వారంటైన్‌లో ఉంచినట్లు అధికారులు చెప్పారు. సెంట్రల్‌ పారామిలటరీ ఫోర్స్‌ నుంచి ఇటీవల డిప్యూటేషన్‌ పై వచ్చిన ఓ జూనియర్‌‌ లెవల్‌ ఆఫీసర్‌కు కరోనా పాజిటివ్ వచ్చిందని, ఆయన ద్వారా వీరికి ప్రబలి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కరోనా […]

Read More