Breaking News

DUMAL

ఐపీఎల్ జరగకపోతే నష్టమే

ముంబై: టీ20 ప్రపంచకప్​పై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటేనే.. మిగతావన్నీ ప్రణాళికల ప్రకారం జరుగుతాయని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ అన్నాడు. ద్వైపాక్షిక సిరీస్​లు, ఇతర టోర్నీలను పట్టాలెక్కించాలంటే మరికాస్త సమయం పడుతుందన్నాడు. సెప్టెంబర్–అక్టోబర్ విండో లభిస్తేనే ఐపీఎల్ జరుగుతుందని, లేకపోతే కష్టమేనని చెప్పాడు. ‘ప్రపంచకప్​పై ఐసీసీ ఏదో ఓ నిర్ణయం చెప్పాలి. వేచి చూడడం వల్ల ఎఫ్టీపీ మొత్తం దెబ్బతింటుంది. కరోనాతో చాలా సిరీస్​లు రద్దయ్యాయి. ఇప్పుడు కొత్త షెడ్యూల్​ను రూపొందించుకోవాలంటే ఐసీసీ నిర్ణయం కీలకం. […]

Read More