Breaking News

DRUGS ROCKET

కర్ణాటక డ్రగ్స్​ రాకెట్​లో సినీతారలు!

కర్ణాటకలో మొదలైన డ్రగ్స్​ వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నది. ఈ వ్యవహారం ముఖ్యంగా సినీ తారల మెడకు చుట్టుకుంటున్నది. ప్రముఖ దర్శకుడు ఇంద్రజిత్​ లంకేశ్​ గురువారం సీసీబీ ఎదుట హాజరయ్యాడు. అతడు ఎవరెవరి పేర్లు చెప్పాడన్న దానిపై ఆసక్తి నెలకొన్నది. ప్రముఖ హీరోయిన్​ రాగిణి ద్వివేది కి డ్రగ్స్​ రాకేట్​తో సంబంధాలు ఉన్నట్టు కన్నడ మీడియా వార్తలు వెలువరించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆమె సీసీబీ (సెంట్రల్​ క్రైమ్​ బ్రాంచ్​) ఎదుట హాజరైంది. మరోవైపు ఆమె […]

Read More