Breaking News

DROPOUTS

ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం

ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం

ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు డ్రాప్​ అవుట్స్ ​తగ్గించడం.. పౌష్టికాహారం అందించడమే లక్ష్యం జడ్చర్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీకి కొత్త భవనం మంత్రులు, అధికారుల సమీక్షలో సీఎం కేసీఆర్ సారథి న్యూస్, హైదరాబాద్: ఈ విద్యాసంవత్సరం నుంచే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఉదయం కాలేజీలకు వచ్చిన విద్యార్థులు మధ్యాహ్నానికి మళ్లీ వెళ్లిపోతున్నారని, దీనివల్ల ప్రభుత్వ కాలేజీల్లో డ్రాప్​అవుట్స్​ పెరిగిపోతున్నారని వివరించారు. […]

Read More