Breaking News

DOUBLE BED ROOMS

‘డబుల్’ ఇండ్లకు భూమిపూజ

‘డబుల్’ ఇండ్లకు భూమిపూజ

సారథి న్యూస్​, పెద్దశంకరంపేట: మెదక్ ​జిల్లా పెద్దశంకరంపేట మండలంలోని ఇసుకపాయల తండా గ్రామంలో రూ.1.08 కోట్ల వ్యయంతో మంజూరైన 20 డబుల్ ​బెడ్​రూమ్ ​ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్​రెడ్డి బుధవారం భూమిపూజ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, జడ్పీటీసీ సభ్యుడు విజయరామరాజు, టీఆర్ఎస్​ మండలాధ్యక్షుడు మురళీ పంతులు, సర్పంచ్ సుభాష్, ఎంపీటీసీ సభ్యులు, వీణా సుభాష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు వేణుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Read More