కరోనాకు ప్రభుత్వాసుపత్రుల్లో మంచి ట్రీట్మెంట్ ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేదు చిల్లర మల్లర విమర్శలు పట్టించుకోవద్దు కరోనా కోసమే రాష్ట్రవ్యాప్తంగా 10వేల బెడ్లు పీహెచ్సీల్లో ఖాళీగా ఉన్న 200 డాక్టర్ పోస్టుల భర్తీ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ సారథి న్యూస్, హైదరాబాద్: కరోనాకు ప్రజలు భయాందోళనకు గురికావదని, అదే సందర్భంలో నిర్లక్ష్యంగా కూడా ఉండొద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సూచించారు. కరోనా వైరస్ సోకినవారు అధిక వ్యయం చేస్తూ ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స […]