Breaking News

DCMS

తహసీ​ల్దార్ ఆఫీసు ఎదుట రైతుల ధర్నా

తహసీ​ల్దార్ ఆఫీసు ఎదుట రైతుల ధర్నా

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: ఒకే సర్వే నంబర్​లో కొంత భూమిని అసైన్​మెంట్​గా చూపించడంతో శనివారం మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం జంగరాయ్ గ్రామ రైతులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. మాజీ డీసీఎంఎస్ డైరెక్టర్ ఆవుల గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 60 మంది రైతులు తహసీల్దార్​ను అడ్డుకున్నారు. సర్వేనం.270లో 490 ఎకరాల భూమిలో అగ్రవర్గానికి చెందిన ఒకే కుటుంబసభ్యులకు 10 ఎకరాలను పట్టా భూమిగా మార్చడం ఏమిటని నిలదీశారు. చివరికి అధికారులు రైతులను […]

Read More