Breaking News

DAVIDWARNER

పోరాడి ఓడిన కోహ్లీసేన

పోరాడి ఓడిన కోహ్లీసేన

సిడ్నీ: ఆసీస్‌ టూర్​లో భాగంగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓటమి పాలైంది. కోహ్లీసేన చివరిదాకా పోరాడినా పరాజయం తప్పలేదు. ఆసీస్‌ విధించిన 375 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 308 పరుగులకే ఓటమి పాలైంది. టీమిండియా ఆటగాళ్లలో హార్దిక్‌ పాండ్యా(90; 76 బంతుల్లో 4×7, 6×4), శిఖర్‌ ధావన్‌(74; 86 బంతుల్లో 4×10) పోరాటం సాగించారు. టీమిండియా ఇన్నింగ్స్‌ను మయాంక్‌ అగర్వాల్‌, శిఖర్‌ ధావన్‌ ధాటిగా ప్రారంభించారు. […]

Read More