Breaking News

DAIRY

రెవెన్యూ డైరీ ఆవిష్కరణ

రెవెన్యూ డైరీ ఆవిష్కరణ

సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లా రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్లను శనివారం జిల్లా ఇన్ చార్జ్​ కలెక్టర్​ వెంకట్రామిరెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలోఅధ్యక్షుడు మనోహర్ చక్రవర్తి, కార్యదర్శి మహేందర్ గౌడ్, చరణ్ సింగ్, ఇతర కార్యవర్గసభ్యులు, ఆర్డీవో, తహసీల్దార్​ పాల్గొన్నారు.

Read More
దళితుల అభ్యున్నతే ధ్యేయం

దళితుల అభ్యున్నతే ధ్యేయం

సారథి న్యూస్​, నర్సంపేట: దళితుల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్​రెడ్డి అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో మాట్లాడారు. దళితులు ఆర్థిక పరిపుష్టిని సాధించే విధంగా పైలెట్ ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వం పాడి గేదేల పంపిణీ కింద రూ.17.70కోట్లను విడుదల చేసి రాష్ట్రంలోనే మొదటిసారిగా ఈ పథకాన్ని నర్సంపేట నియోజకవర్గంలో ఆరంభించిందన్నారు. ఆగస్టు మొదటి వారంలో ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు పాడి గేదెల పంపిణీ జరుగనునన్నట్లు తెలిపారు లబ్ధిదారులపై ఎలాంటి భారం […]

Read More