Breaking News

COVID-19

'గాంధీ'లో కేంద్ర బృందం

‘గాంధీ’లో కేంద్ర బృందం

సారథి న్యూస్, హైదరాబాద్ : కేంద్ర అంతర్ మంత్రిత్వ శాఖల అధికారుల బృందం సోమ‌వారం సాయంత్రం గాంధీ హాస్పిట‌ల్‌ను సంద‌ర్శించింది. ఈ సంద‌ర్భంగా ప్రిన్సిప‌ల్‌, ఇత‌ర విభాగాల వైద్యాధికారుల‌తో స‌మావేశ‌మైంది. పాజిటివ్ కేసులకు అందిస్తున్న వైద్యసేవలు, వసతులు అందుబాటులోని శానిటేషన్స్, పారామెడికల్, సిబ్బంది, సెక్యూరిటీ, వార్డు బాయ్స్ పనితీరు, పీపీఈలు మెడిసిన్స్ లభ్యత వివరాలు తెలుసుకున్నారు. గాంధీ హాస్పిటల్ లోని బెడ్స్, ఐసీయూలో బెడ్స్, వెంటిలేటర్లు తదితర అంశాలను వాకబు చేశారు. వైద్యులు, ఇతర సిబ్బంది తీసుకుంటున్న […]

Read More