Breaking News

CONGRESS PARTY

గాంధీ సాక్షిగా చెబుతున్నా కందనూల్ లో కాంగ్రెస్ జెండా ఎగర వేస్తా

సామాజిక సారధి , నాగర్ కర్నూల్ బ్యూరో : గాంధీజీ సాక్షి చెప్తున్నా కందనూల్ లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ రాజేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు . సోమవారం అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకొని నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి గాంధీ విగ్రహం వరకు కాంగ్రెస్ కార్యకర్తల ఆధ్వర్యంలో భారీగా ర్యాలీ చేశారు . జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన జండా ఆవిష్కరణ […]

Read More
ఉచిత విద్యుత్​కొనసాగించండి

ఉచిత విద్యుత్​ కొనసాగించండి

సారథి న్యూస్​, కర్నూలు: రైతులకు మీటర్లు లేకుండా ఉచిత విద్యుత్​ను యథావిధిగా కొనసాగించాలని కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అహమ్మద్‌ అలీఖాన్ ప్రభుత్వాన్ని కోరారు. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిందని గుర్తుచేశారు. విద్యుత్ సంస్థలను ప్రైవేట్ వారికి ధారాదత్తం చేయడం, వ్యవసాయ విద్యుత్ కు మీటర్లు బిగించాలని జీవో తీసుకురావడం బాధాకరమన్నారు. అనంతరం కలెక్టరేట్ లో వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు కె.పెద్దారెడ్డి, కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ […]

Read More
వైఎస్సార్​ఆశయసాధనకు కృషి

వైఎస్సార్ ​ఆశయ సాధనకు కృషి

సారథి న్యూస్, కర్నూలు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్​వైఎస్​ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతిని కాంగ్రెస్​నంద్యాల పార్లమెంట్ అధ్యక్షుడు లక్ష్మీనరసింహ యాదవ్ ఆధ్వర్యంలో బుధవారం నంద్యాల చెక్ పోస్టు దామోదరం సంజీవయ్య సర్కిల్ సమీపంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్​చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్​హయాంలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. అప్పటి కాంగ్రెస్​ప్రభుత్వం 104, 108సేవలు, ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్​మెంట్​అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు. జిల్లాకు తాగు, సాగునీటిని అందించిన ఘనత […]

Read More