Breaking News

COLLECTOR NIVAS

వీఆర్డీఎల్ పనుల పరిశీలన

వీఆర్డీఎల్ పనుల పరిశీలన

సారథి న్యూస్, శ్రీకాకుళం: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఏర్పాటు చేస్తున్న వైరస్ రీసెర్చ్ అండ్ డయాగ్నస్టిక్ ల్యాబ్​(వీఆర్డీఎల్​)ను శ్రీకాకుళం జిల్లా ప్రత్యేకాధికారి శశిభూషణ్ రావు, కలెక్టర్ జె.నివాస్ బుధవారం పరిశీలించారు. సిబ్బంది నియామక ప్రక్రియను కంప్లీట్​ చేయాలని సూచించారు. ఇక్కడ ల్యాబ్​ను ఏర్పాటు చేయడంతో కరోనా పరీక్షల ఫలితాలను ఇక్కడే పొందవచ్చన్నారు. కాకినాడకు వెళ్లే అవసరం ఉండదన్నారు. అనంతరం జిల్లా కోవిడ్ ఆస్పత్రి జెమ్స్ ను పరిశీలించారు. ఎచ్చెర్ల శివానీ ఇంజనీరింగ్​ కాలేజీలో ఏర్పాటుచేసిన క్వారంటైన్​ కేంద్రంలోని […]

Read More