Breaking News

COAL INDIA

సింగరేణిలో సమ్మె సైరన్

50 బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మె జూలై 2 నుంచి 4 తేదీ వరకు నిరవధిక నిరసన సారథి న్యూస్​, గోదావరిఖని: బొగ్గు గనుల్లో మళ్లీ సమ్మె సైరన్ మోగనుంది. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు యాజమాన్యం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా గుర్తింపు సంఘాలైన సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్ టీయూసీ, హెచ్ఎంఎస్, బీఎంఎస్ సంఘాలు జులై 2, 3, 4 తేదీల్లో సమ్మెకు పిలుపునిచ్చాయి. యాజమాన్యం ఈనెల 18న మొదటి విడత 41 బొగ్గు బ్లాక్​లను […]

Read More