Breaking News

CM RAMESH

ఎంపీ సీఎం రమేశ్కు కరోనా పాజిటివ్

ఎంపీ సీఎం రమేశ్​కు కరోనా

హైదరాబాద్​ : రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్​ కోవిడ్​ బారినపడ్డారు. ఇటీవల నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్​గా నిర్ధారణ అయింది. ఈ మేరకు ట్విట్టర్​ ద్వారా ఆయన స్వయంగా వెల్లడించారు. వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్​లో హోం ఐసోలేషన్​లో ఉండి చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని ఆయన చెప్పారు.

Read More